పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-04T06:48:00+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతు న్నాయి. బుధవారం 10 మందికి కొత్తగా వైరస్‌ సోకింది.

పెరిగిన కరోనా కేసులు

కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 3: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతు న్నాయి. బుధవారం 10 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. నంద్యాలలో ఐదు, కర్నూలులో నాలుగు, ఆదోని పట్టణంలో ఒక కేసు వెలుగు చూశాయి. 1,173 మందికి వ్యాక్సిన్‌: జిల్లాలో 5,056 మందికి గాను 1,173 మందికి బుధవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్ల దాటిన వారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి టీకాలు వేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-03-04T06:48:00+05:30 IST