భారత్‌లో స్వల్పంగా పెరిగిన Corona cases

ABN , First Publish Date - 2022-05-11T16:34:23+05:30 IST

దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి.

భారత్‌లో స్వల్పంగా పెరిగిన Corona cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా(corona) రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,183 కొత్త కేసులు నమోదు అవగా... 54 మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2986గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం 19494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Read more