విజృంభిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2021-04-24T03:23:24+05:30 IST
మండలంలోని సెకండ్వేవ్ కరోనా వైరస్ విజృంభించి ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు.
వణుకుతున్న మండల ప్రజలు
ముగ్గురు మృతి
పట్టించుకోని అధికార యంత్రాంగం
వణుకుతున్న పల్లెలు....
కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు, పాలకులు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో పల్లెల్లో శానిటేషన్ లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కళ్లుతెరచి కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టడడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.