తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-26T13:40:57+05:30 IST

జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. తొండంగి మండలంలో

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం

తూర్పు గోదావరి: జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్నాడు. విద్యార్థి కాలేజీ నుంచి తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యలకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2021-03-26T13:40:57+05:30 IST