సెంట్రల్ జైలులో మరో 10 మంది ఖైదీలకు కరోనా
ABN , First Publish Date - 2020-08-09T11:20:30+05:30 IST
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మరో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిం ది.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 8: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మరో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిం ది. జైలులో 1,675 మంది ఖైదీలు ఉండగా ఇప్పటివరకు 275 మందికి కరోనా వైరస్ సోకింది. జైలులో విధులు నిర్వహిస్తున్న 32 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.