ఐదుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-11-30T06:35:39+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సోమవారం కొత్త మరణాలు నమోదు కాలేదు.

ఐదుగురికి కరోనా

అనంతపురం వైద్యం, నవంబరు 29: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సోమవారం కొత్త మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో కరోనా  బాధితుల సంఖ్య 158025కి చేరింది. ఇందులో 1093 మంది మరణించగా.. 156869 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 63 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-30T06:35:39+05:30 IST