ఉమ్మడి జిల్లాలో నలుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-10-17T04:49:49+05:30 IST

ఉమ్మడి జిల్లాలో శనివారం 6,476 మం దికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అ య్యింది.

ఉమ్మడి జిల్లాలో నలుగురికి కరోనా

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 16 : ఉమ్మడి జిల్లాలో శనివారం 6,476 మం దికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అ య్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,856 పరీక్షలకు మూడు కేసులు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 274 పరీక్ష లకు ఒక్క కేసు నమోదైంది. నాగర్‌క ర్నూలు జిల్లాలో 2,198, నారాయణపేట జిల్లాలో 20, వనపర్తి జిల్లాలో 2,128 పరీక్షలకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. 


Updated Date - 2021-10-17T04:49:49+05:30 IST