ఉమ్మడి జిల్లాలో నలుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-10-17T04:49:49+05:30 IST
ఉమ్మడి జిల్లాలో శనివారం 6,476 మం దికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అ య్యింది.
మహబూబ్నగర్, అక్టోబరు 16 : ఉమ్మడి జిల్లాలో శనివారం 6,476 మం దికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అ య్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,856 పరీక్షలకు మూడు కేసులు, మహబూబ్నగర్ జిల్లాలో 274 పరీక్ష లకు ఒక్క కేసు నమోదైంది. నాగర్క ర్నూలు జిల్లాలో 2,198, నారాయణపేట జిల్లాలో 20, వనపర్తి జిల్లాలో 2,128 పరీక్షలకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.