ఖమ్మం జిల్లాలో ఆరుగురికి కరోనా
ABN , First Publish Date - 2022-06-27T05:51:17+05:30 IST
ఖమ్మం జిల్లాలో ఆరుగురికి కరోనా
ఖమ్మం కలెక్టరేట్, జూన26: ఖమ్మం జిల్లాలో ఆదివారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి మాలతి తెలిపారు. జిల్లాలోని పీహెచసీలు, యూపీహెచసీలు, ఖమ్మం ప్రధాన ఆసుపత్రితోపాటు 34కొవిడ్ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం 343 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్టు డీఎంహెచవో తెలిపారు.