ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2022-08-14T06:06:39+05:30 IST

జిల్లాలో మరో ముగ్గురికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ముగ్గురికి కరోనా

అనంతపురం టౌన ఆగస్టు 13: జిల్లాలో మరో ముగ్గురికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని ఇనచార్జి డీఎంహెచఓ డాక్టర్‌ యుగంధర్‌ తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు కోలుకున్నారని, ప్రస్తుతం 63 మంది హోం ఐసొలేషనలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Updated Date - 2022-08-14T06:06:39+05:30 IST