ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2021-10-18T03:49:43+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 6,348 మందికి కొవిడ్‌ టెస్ట్‌లు చేశారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి కరోనా

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 17 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 6,348 మందికి కొవిడ్‌ టెస్ట్‌లు చేశారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నారాయణపేట జిల్లాలో టెస్టులు చేయలేదు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 527 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,851 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ఎవరికీ కరోనా సోకలేదు.

నాగర్‌కర్నూలు జిల్లాలో 2,005 టెస్టులు చేశారు. ఎవరికీ పాజి టివ్‌ నిర్ధారణ కాలేదు. 

వనపర్తి జిల్లాలో 1,965 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. అంద రికీ నెగటివ్‌ వచ్చింది. 

Updated Date - 2021-10-18T03:49:43+05:30 IST