దేశంలో కొత్తగా 10,853 Corona positive cases
ABN , First Publish Date - 2021-11-07T18:11:33+05:30 IST
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,853 కేసులు నమోదు కాగా, కరోనాతో 526 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,853 కేసులు నమోదు కాగా, కరోనాతో 526 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసులు 3,43,55,536కు పెరిగాయి. కరోనా నుంచి 3,37,49,900 మంది కోలుకున్నారు. మొత్తం కరోనాతో 4,60,791 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 1,44,845 ఉన్నట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.