స్కూల్ ప్రిన్సిపాల్కు కరోనా పాజిటివ్?
ABN , First Publish Date - 2021-02-27T01:02:07+05:30 IST
జల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసు
గుంటూరు: జల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అచ్చంపేట మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పాఠశాలలో కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయనను క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది.