కృష్ణా జిల్లాలో మరో 420 మందికి కరోనా.. ఆరుగురు బలి..

ABN , First Publish Date - 2020-08-08T15:59:11+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పదివేలకు చేరువయ్యాయి. ఇప్పటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,462గా ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే

కృష్ణా జిల్లాలో మరో 420 మందికి కరోనా.. ఆరుగురు బలి..

76మంది డిశ్చార్జి 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా కేసులు పదివేలకు చేరువయ్యాయి. ఇప్పటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,462గా ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 420 మందికి వైరస్‌ సోకింది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. మరణాలు అధికారికంగా 204గా ఉన్నాయి. 24 గంటల్లో 76 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 3,250 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-08T15:59:11+05:30 IST