మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-11T15:54:27+05:30 IST

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సైతం

మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్

నల్లగొండ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం జగదీష్‌రెడ్డికి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారిని పరీక్ష చేసుకోవాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-01-11T15:54:27+05:30 IST