APని కేంద్రం అన్ని రంగాల్లో ఆదుకుంది: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2022-06-06T22:12:22+05:30 IST

ఏపీ (AP) ని కేంద్రం అన్ని రంగాల్లో ఆదుకుందని బీజేపీ నేత జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

APని కేంద్రం అన్ని రంగాల్లో ఆదుకుంది: జేపీ నడ్డా

అమరావతి: ఏపీ (AP) ని కేంద్రం అన్ని రంగాల్లో ఆదుకుందని బీజేపీ నేత జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) అందించామని చెప్పారు. 48 దేశాలకు కొవిడ్ టీకా ఎగుమతి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉండాలో ప్రధాని మోదీ చేసి చూపారని తెలిపారు. 40 శాతం డిజిటల్ లావాదేవీలు జరిగేలా చేశామన్నారు. బీపీఎల్ వారి సంఖ్య 22 నుంచి 10 శాతానికి తగ్గిందని నడ్డా (Nadda) తెలిపారు.

Updated Date - 2022-06-06T22:12:22+05:30 IST