జీజీహెచ్కు క్యూ కడుతున్న కరోనా వాక్సిన్ బాధితులు
ABN , First Publish Date - 2021-01-25T02:43:43+05:30 IST
జీజీహెచ్కు క్యూ కడుతున్న కరోనా వాక్సిన్ బాధితులు
గుంటూరు: జీజీహెచ్కు కరోనా వాక్సిన్ బాధితులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ రియాక్షన్తో 17 మంది ఆస్పత్రిలో చేరారు. వారిలో 10 మందికి వైద్యం చేసి డిశ్చార్ చేశారు. ఇంకా ఏడుగురికి చికిత్స కొనసాగుతుంది. బాధితుల వివరాలను వైద్యశాఖ గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. విజయలక్ష్మి మృతితో మిగతా బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు.