‘3లక్షల 45 వేలు కరోనా వ్యాక్సిన్ డోసులు వేశాం’

ABN , First Publish Date - 2021-04-21T21:06:15+05:30 IST

‘3లక్షల 45 వేలు కరోనా వ్యాక్సిన్ డోసులు వేశాం’

‘3లక్షల 45 వేలు కరోనా వ్యాక్సిన్ డోసులు వేశాం’

కర్నూలు: 3 లక్షల 45 వేలు కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. రేపు 106 ప్రాంతాల్లో రెండవ డోస్ వేస్తామన్నారు. మొదటి డోస్ వేసుకొని ఆరు వారాలు దాటిన అందరికి వ్యాక్సిన్ వేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-04-21T21:06:15+05:30 IST