11 జిల్లాల్లో Covid కేసులు నిల్
ABN , First Publish Date - 2021-12-17T17:09:57+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం నాలుగైదు జిల్లాల్లోనే అధికంగా ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 303మందికి పా జిటివ్ నిర్ధారణ కాగా 11జిల్లాల్లో ఒక్కకేసూ నమోదు కాలేదు. బెంగళూరులో 197, మైసూరులో 21, దక్షిణకన్నడలో
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం నాలుగైదు జిల్లాల్లోనే అధికంగా ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 303మందికి పా జిటివ్ నిర్ధారణ కాగా 11జిల్లాల్లో ఒక్కకేసూ నమోదు కాలేదు. బెంగళూరులో 197, మైసూరులో 21, దక్షిణకన్నడలో 15, కొడగులో 13మందికి నిర్ధారణ అయ్యింది. ఇతర జిల్లాల్లో పదిమందిలోపే బాధితులు ఉన్నారు. 322 మంది కోలుకున్నారు. బెంగళూరులో ఇద్దరు మృతిచెందగా ఇతర జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 7,158 మంది చికిత్స పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 5,630 మంది ఉన్నారు.