రాష్ట్రంలో మరోసారి పెరిగిన Covid యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-12-05T17:04:13+05:30 IST

రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు పెరిగాయి. 6,500కు లోపుగా తగ్గిన కొవిడ్‌ కేసులు శనివారం నాటికి 7వేలకు అధిగమించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 397మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 10 జిల్లాల్లో ఒక్క కేసు

రాష్ట్రంలో మరోసారి పెరిగిన Covid యాక్టివ్‌ కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు పెరిగాయి. 6,500కు లోపుగా తగ్గిన కొవిడ్‌ కేసులు శనివారం నాటికి 7వేలకు అధిగమించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 397మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 10 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 12 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదు కాగా బెంగళూరులో 207మందికి మైసూరులో 29, ధార్వాడలో 26మందికి, దక్షిణకన్నడ 22మందికి సోకగా మరో నాలుగు జిల్లాల్లో 20లోపు కేసులు నమోదయ్యాయి. 277మంది కోలుకోగా నలుగురు మృతిచెందారు. నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. 7,012మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-12-05T17:04:13+05:30 IST