Indiaలో కొత్తగా 5,233 కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-06-08T16:30:18+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

Indiaలో కొత్తగా 5,233 కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి 3,345 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి ఏడు మంది మృతి చెందారు. దేశంలో ప్రసుత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 28,857గా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5,24,715గా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-06-08T16:30:18+05:30 IST