కొత్తగా 35 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-22T06:52:09+05:30 IST

జిల్లాలో గురువారం కొత్తగా 35 మందికి కరోనా వైరస్‌ సోకింది.

కొత్తగా 35 మందికి కరోనా

  22 మంది డిశ్చార్జి                                              

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో గురువారం కొత్తగా 35 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,430కి పెరిగింది. మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగా ఉంది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో 22 మంది బాధితులు గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 272 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-22T06:52:09+05:30 IST