34 కేసులు.. ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-11-29T06:40:13+05:30 IST
జిల్లాలో మరో కరోనా బాధితుడు ఆదివారం మరణించాడు.
జయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో కరోనా బాధితుడు ఆదివారం మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34 మందికి వైరస్ సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 1,20,228కు చేరగా, మరణాలు 1,455కు పెరిగాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,18,392 మంది కోలుకున్నారు. 381 మంది చికిత్స పొందుతున్నారు.