15 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-12-01T06:19:43+05:30 IST

జిల్లాలో కొత్తగా 15 మందికి కరోనా వైరస్‌ సోకింది.

15 మందికి కరోనా

గుంటూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 15 మందికి కరోనా వైరస్‌ సోకింది. మంగళవారం నిర్వహించిన 1,456 కరోనా టెస్టుల్లో 1.03 శాతం మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. కొత్తగా గుంటూరు నగరంలో 5, మంగళగిరిలో 2, తుళ్లూరులో 2, నరసరావుపేటలో 2, సత్తెనపల్లిలో 1, తాడేపల్లిలో 1, ఈపూరులో 1, కొల్లూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 



Updated Date - 2021-12-01T06:19:43+05:30 IST