Covid: 1886 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-07-31T16:59:21+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు(Covid Cases) అధికంగానే నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1886 మందికి పాజిటివ్ ని ర్ధారణ అయింది.
బెంగళూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు(Covid Cases) అధికంగానే నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1886 మందికి పాజిటివ్ ని ర్ధారణ అయింది. బెంగళూరు(Bangalore)లో 1342, బెంగళూరు గ్రామీణలో 60, మైసూరులో 58, ధారవాడ, హాసన్లలో 40 చొప్పున, బెళగావి 34, కలబురగిలో 30, తుమకూరులో 29, బళ్లారిలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో అంతకులోపు కేసులు నమోదయ్యాయి. 1242 మంది డిశ్చార్జ్ అయ్యా రు. గడిచిన 24 గంటల్లో బళ్లారి(Bellary)లో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 10,509 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 8,302 మంది ఉన్నారు.