మరింత తగ్గిన Covid పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2022-04-03T16:06:42+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింతగా తగ్గాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 34 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 31, మైసూరులో ముగ్గురు ఉన్నారు. 28 జిల్లాల్లో ఒక్క కేసు

మరింత తగ్గిన Covid పాజిటివ్ కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింతగా తగ్గాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 34 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 31, మైసూరులో ముగ్గురు ఉన్నారు. 28 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 79 మంది కోలుకోగా మృతులు ఒక్కరూ లేరు. ప్రస్తుతం వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో 1516 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 1398 మంది ఉన్నారు. 7 జిల్లాల్లో యాక్టిక్‌ కేసులు లేవు, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 

Updated Date - 2022-04-03T16:06:42+05:30 IST