రాష్ట్రంలో తగ్గుతున్న Covid ప్రభావం

ABN , First Publish Date - 2022-02-03T16:44:31+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం తగ్గుతోంది. అయితే మృతులసంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాష్ట్రంలో 20,505 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 8850 మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా

రాష్ట్రంలో తగ్గుతున్న Covid ప్రభావం

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం తగ్గుతోంది. అయితే మృతులసంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాష్ట్రంలో 20,505 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 8850 మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40,903 మంది కోలుకోగా బెంగళూరులోనే 21,493 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 81మంది మృతి చెందగా బెంగళూరులో 13 మంది, దక్షిణకన్నడలో 10మంది, మండ్య, మైసూరులో ఆరుగురు చొప్పున, శివమొగ్గ, తుమకూరులలో ఐదుగురు చొప్పున మృతిచెందారు. ఇతర జిల్లాల్లోనూ మృతు లు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 1,77,244 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-02-03T16:44:31+05:30 IST