అనంతపురం జిల్లాలో నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-07T22:38:55+05:30 IST
అనంతపురం జిల్లాలో నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ
అనంతపురం: అనంతపురం జిల్లాలో కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను డాక్టర్ ఆనంద్, పరిమళ లక్ష్మి ఆదుకున్నారు. అనంతపూరంలోని నేషనల్ పార్క్ దగ్గరలో ఉన్న ఎస్టీ కాలనీ నిరుపేదలకు నిత్యావసర కూరగాయాలను పరిమళ లక్ష్మి, మిత్రులు మాధురి, జ్యోత్స్న, నవీన్, సౌజన్య, మెహెర్, అనిల్ మరియు బంజారా మహిళా ఎన్జీవో డా.ఆనంద్ సహకారాలతో సురేష్ నాయక్, చిరంజీవి, సుదర్శన్ ఇవ్వడం జరిగింది. దాతలందరికీ కాలనీవాసులు ధన్య వాదాలు తెలియజేశారు.