59 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-26T20:18:45+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 85,362 కొత్త కేసులు..

59 లక్షలు దాటేసిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 59,03,933కు చేరింది. ఇందులో 9,60,969 యాక్టివ్ కేసులు ఉండగా, 48,49,585 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 93,379కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.



Updated Date - 2020-09-26T20:18:45+05:30 IST