విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత

ABN , First Publish Date - 2022-07-01T06:17:04+05:30 IST

విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత

విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత

కడ్తాల్‌, జూన్‌ 30: చల్లంపల్లికి చెందిన బొజ్జ నారాయణరెడ్డి అనే పాడిరైతుకు చెందిన ఆవు విద్యుదాఘాతంలో మృత్యువాతపడింది. గురువారం ఉదయం వ్యవసాయం పొలంలో మేతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఆవు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుదాఘాతానికి గురె అక్కడికక్కడే మృత్యువాతపడిందని బాధిత రైతు తెలిపాడు. ఆవు విలువ రూ.70వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. 

Updated Date - 2022-07-01T06:17:04+05:30 IST