తుపాకీ మిస్ఫైర్ ఘటనపై సీపీ స్పందన
ABN , First Publish Date - 2021-04-12T20:43:04+05:30 IST
తుపాకీ మిస్ఫైర్ ఘటనపై సీపీ స్పందన
విజయవాడ: తుపాకీ మిస్ఫైర్ ఘటనపై సీపీ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. హోంగార్డు వినోద్ కావాలనే పిస్తోల్తో కాల్చాడని తెలిపారు. నగల విషయంలో భార్యతో వినోద్కు వివాదం ఉందన్నారు. క్షణికావేశంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చన్నారు.