బాధితులకు అండగా వచ్చే వారిపై పోలీసుల ప్రతాపం సిగ్గుచేటు: సీపీఐ

ABN , First Publish Date - 2022-05-20T19:39:15+05:30 IST

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళనకు దిగింది. గ్యాంగ్ రేప్ బాధితురాలు పరామర్శకు సీపీఐ వచ్చింది. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.

బాధితులకు అండగా వచ్చే వారిపై పోలీసుల ప్రతాపం సిగ్గుచేటు: సీపీఐ

గుంటూరు : గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళనకు దిగింది. గ్యాంగ్ రేప్ బాధితురాలు పరామర్శకు సీపీఐ వచ్చింది. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా సీపీఐ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాధితులకు అండగా వచ్చే వారిపై పోలీసులు ప్రతాపం చూపించడం సిగ్గుచేటు అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరాటం కొనసాగుతుందని సీపీఐ పేర్కొంది.

Updated Date - 2022-05-20T19:39:15+05:30 IST