5న బంద్‌కు సీపీఐ మద్దతు: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-03-01T09:02:35+05:30 IST

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా 5న చేపట్టనున్న ఏపీ బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు

5న బంద్‌కు సీపీఐ మద్దతు: రామకృష్ణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా 5న చేపట్టనున్న ఏపీ బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. బంద్‌లో సీపీఐ ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పారు. 

Updated Date - 2021-03-01T09:02:35+05:30 IST