సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

ABN , First Publish Date - 2022-06-28T05:14:01+05:30 IST

వార్డుల్లో సమస్యల్ని తక్షణం పరిష్కరించాలం టూ సీపీఎం డిమాండ్‌ చేసింది.

సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా
సచివాలయం వద్ద సీపీఎం కార్యకర్తల ఆందోళన

నరసాపురం టౌన్‌, జూన్‌ 27: వార్డుల్లో సమస్యల్ని తక్షణం పరిష్కరించాలం టూ సీపీఎం డిమాండ్‌ చేసింది. పట్టణంలోని 27, 28, 29 వార్డుల్లో డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ వంటి సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ సచివాల యం వద్ద సోమవారం  ధర్నా నిర్వహించారు. ఎం.త్రిమూర్తులు, సాగర్‌, శివరాజు, మణిబాబు, డేవిడ్‌ రాజు, రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:14:01+05:30 IST