క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-31T23:35:28+05:30 IST
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముఠాను పోలీసులు
కృష్ణా: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైకలూరులో 2020 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాస్తున్న 18 మందిని అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి 12 వేల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు.