పంటనష్టం పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T05:08:12+05:30 IST

మండలంలోని తాన వరంలో నివర్‌తుపానుకు దెబ్బతిన్న పంటలను జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ పరి శీలించారు.

పంటనష్టం  పరిశీలన

శృంగవరపుకోట రూరల్‌ (జామి), డిసెంబరు 3: మండలంలోని తాన వరంలో నివర్‌తుపానుకు దెబ్బతిన్న పంటలను జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ పరి శీలించారు. గురువారం మండల వ్యవసాయశాఖాదికారి పి.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రైతులతో మాట్లాడారు. పంటనష్టం నివేదికలను అదికారులు సిద్ధ్దం చేస్తున్నారని పుర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అనంతరం జాగరం, చింతాడ, విజినిగిరి సచివాలయాలను పరిశీలించారు. తహసీల్దార్‌ రమణారావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-04T05:08:12+05:30 IST