కొండవాగును దాటి...

ABN , First Publish Date - 2022-07-03T09:36:14+05:30 IST

కొండవాగును దాటి...

కొండవాగును దాటి...

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మించనున్న పెదమాకవరం పంచాయతీ గానుగుల గ్రామానికి కాలినడకన వెళ్లారు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగును దాటారు. ఆ ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలను గిరిజనులకు వివరించి ఉద్యమానికి సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు.

- కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)

Updated Date - 2022-07-03T09:36:14+05:30 IST