బిఆర్ కె భవన్ లో జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన సీఎస్

ABN , First Publish Date - 2021-08-15T20:22:30+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

బిఆర్ కె భవన్ లో జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన సీఎస్

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయగీతాలాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోజి.ఎ.డి.ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి  రాహుల్ బొజ్జా , సీనియర్ అధికారులు, సచివాలయ సిబ్బందిపాల్గొన్నారు. 

Updated Date - 2021-08-15T20:22:30+05:30 IST