పాడి పరిశ్రమల అభివృద్ధి కృషి

ABN , First Publish Date - 2020-11-27T05:17:05+05:30 IST

పాడి పరిశ్రమల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని డెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు.

పాడి పరిశ్రమల అభివృద్ధి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న లోకభూమారెడ్డి

నేరడిగొండ నవంబరు26 : పాడి పరిశ్రమల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని డెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. గు రువారం యాపల్‌గూడ గ్రామంలో నిర్వహించిన జాతీయ పాల ది నోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాం తాల నుంచి పాల ఉత్పత్తి చేపడితేనే దేశం ప్రపంచంలో పాల ఉ త్పత్తిలో మెదటి స్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ అనిల్‌ జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:17:05+05:30 IST