యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

ABN , First Publish Date - 2021-04-23T05:06:13+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు 2018 జూలై నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా 11వ పీఆర్‌సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని ఎంపీడీవో

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

ఆత్మకూరు, ఏప్రిల్‌ 22 : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు 2018 జూలై నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా 11వ పీఆర్‌సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యా యులు, యూటీఎఫ్‌ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో సీ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీ ఎఫ్‌ నాయకులు బి.శ్రీనివాసులు, ఎం.గంగాధరం, షేక్‌ ఖాదర్‌బాషా, బి.శివప్ర సాద్‌, ఎండి రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:06:13+05:30 IST