ముగిసిన డీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-09T05:34:37+05:30 IST

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) సెమిస్టర్‌ పరీక్షలు శనివారం ముగిశాయి.

ముగిసిన డీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

యడ్లపాడు, మే 8: డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) సెమిస్టర్‌ పరీక్షలు శనివారం ముగిశాయి. 2019-21 విద్యాసంవత్సరం అభ్యసించే విద్యార్థులకు ఈ నెల 3వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలను విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. బాపట్ల, గుంటూరు, నరసరావుపేట, బోయపాలెం డైట్‌ కళాశాలలో ఆరురోజులపాటు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 609 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 42 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2021-05-09T05:34:37+05:30 IST