డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2021-04-21T06:40:39+05:30 IST

ఈనెల 25వ తేదీన జరగాల్సిన ఎస్వీయూ డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలను మేనెల నాల్గవ తేదీకి వాయిదా వేశారు.

డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 20: ఈనెల 25వ తేదీన జరగాల్సిన ఎస్వీయూ డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలను మేనెల నాల్గవ తేదీకి వాయిదా వేశారు. ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్‌ రాత పరీక్ష కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈ దామ్లా నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-04-21T06:40:39+05:30 IST