వారాంతపు షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించిన Delhi Metro

ABN , First Publish Date - 2022-01-29T15:56:19+05:30 IST

వారాంతపు షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించిన Delhi Metro

వారాంతపు షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించిన Delhi Metro

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మెట్రో సేవలు శనివారం నుంచి అన్ని లైన్లలో సాధారణ వారాంతపు టైమ్‌టేబుల్ ప్రకారం తిరిగి ప్రారంభమవుతాయని డీఎంఆర్సీ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూను గురువారం ఎత్తివేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ పేర్కొంది. ఇప్పటివరకు మెట్రో సేవలు ఎల్లో, బ్లూ లైన్లలో 15 నిమిషాల గ్యాప్ ఫ్రీక్వెన్సీలో మరియు మిగిలిన అన్ని లైన్లలో 20 నిమిషాల పరిమితిలో నియంత్రించబడ్డాయని డీఎంఆర్సీ తెలిపింది.

Updated Date - 2022-01-29T15:56:19+05:30 IST