పెన్షన్ల సొమ్ము వెంటనే జమ చేయండి
ABN , First Publish Date - 2020-08-07T10:59:12+05:30 IST
ప్రభుత్వం పెన్షన్లకు నిధులు మంజూరు చేసినా ఖాజానా అధికారులు పెన్షనర్ల ఖాతాలకు జమ చేయకపోవడం శోచనీయమని జిల్లా ..
చిత్తూరు కల్చరల్: ప్రభుత్వం పెన్షన్లకు నిధులు మంజూరు చేసినా ఖాజానా అధికారులు పెన్షనర్ల ఖాతాలకు జమ చేయకపోవడం శోచనీయమని జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్. కేశవులు ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఖజానా అధికారులు స్పందిచి వెంటనే పెన్షనర్ల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని కోరారు.