పాలకొండ చేరుకున్న డిప్యూటీ సీఎం ధర్మాన

ABN , First Publish Date - 2021-06-17T19:57:48+05:30 IST

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాలకొండ చేరుకున్నారు. ఎమెల్యే కళావతి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధా కుమారి, పాలవలస విక్రాంత్,

పాలకొండ చేరుకున్న డిప్యూటీ సీఎం ధర్మాన

విశాఖ: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాలకొండ చేరుకున్నారు. ఎమెల్యే కళావతి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధా కుమారి, పాలవలస విక్రాంత్, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ మాజీ సభ్యులు, సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖరంని కలిసి అల్పాహార విందు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పరశురామపురం బయలుదేరారు. వైఎస్సార్ - జగనన్న శాశ్వత భూ హక్కు (రీ సర్వే) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.


Updated Date - 2021-06-17T19:57:48+05:30 IST