టీడీపీ నేతకు చెందిన నిమ్మ తోట ధ్వంసం

ABN , First Publish Date - 2021-12-05T02:32:44+05:30 IST

టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డికి చెందిన నిమ్మ తోటను

టీడీపీ నేతకు చెందిన నిమ్మ తోట ధ్వంసం

కడప: టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డికి చెందిన నిమ్మ తోటను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 80 నిమ్మ చెట్లను దుండగులు నరికివేశారు. చక్రాయపేట మండలం చెట్లవాండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి తోటను ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పరిశీలించారు. పులివెందులలో టీడీపీ శ్రేణులపై ఎలాంటి దాడులు జరిగినా వైఎస్‌ కుటుంబీకులే బాధ్యత వహించాలని రవి హెచ్చరించారు. 



Updated Date - 2021-12-05T02:32:44+05:30 IST