దేవరపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ

ABN , First Publish Date - 2021-03-07T05:07:42+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన మూ డు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల ఉద్యమం చేపట్టి న వందరోజులైన సంద ర్భంగా దేవరపల్లిలో కొ వ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చారు.

దేవరపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ
కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తున్న రైతులు

దేవరపల్లి, మార్చి 6: కేంద్రం తీసుకొచ్చిన మూ డు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల ఉద్యమం చేపట్టి న వందరోజులైన సంద ర్భంగా దేవరపల్లిలో కొ వ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉండవల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించాలన్నారు. కార్యక్ర మంలో రైతులు కాట్రు భీమరాజు, పరిమి శ్రీరామకృష్ణ, యాగంటి వెంకటేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:07:42+05:30 IST