పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-06-27T06:52:07+05:30 IST
గ్రా మాలను అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అ న్నారు.
చందంపేట, జూన 26: గ్రా మాలను అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అ న్నారు. ఆదివా రం చందంపేట మం డలం గన్నేర్లపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, పల్లె ప్రకృతివనాన్ని ఆ యన ప్రారంభించి మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రా మాల్లో విద్య, వైద్యం, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, విద్యుత సదుపాయం కల్పి స్తూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే రవీంద్ర సమక్షంలో టీఆర్ఎ్సలో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన లక్ష్మమ్మకృష్ణయ్య, జడ్పీటీసీ రమావత పవిత్రమల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సర్వయ్య, సర్పంచ నాగార్జున, మర్ల శ్రీశైలం, ఎంపీడీవో రాములునాయక్ పాల్గొన్నారు.