పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వానికి ఉమా సవాల్

ABN , First Publish Date - 2022-04-26T21:59:15+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వానికి ఉమా సవాల్

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వానికి ఉమా సవాల్

కృష్ణా: ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నివేదికలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో 62 ప్రాజెక్టులపై రూ.64వేల కోట్లు ఖర్చు పెట్టి 23 ప్రాజెక్టులు పూర్తిచేశాం, 4 ప్రాజెక్టులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. పోలవరం నిర్మాణంపై సీఎం, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-26T21:59:15+05:30 IST