Basara సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-06-10T13:57:04+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Basara సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ

నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగియనుండటంతో  పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ పెరుగుతోంది. భారీ సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-06-10T13:57:04+05:30 IST