తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-04-19T13:35:11+05:30 IST

తిరుమల: కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతోంది. ఆదివారం 27,822 మంది భక్తులు

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతోంది. ఆదివారం 27,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 7లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 12,062 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


Updated Date - 2021-04-19T13:35:11+05:30 IST